ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతులు వేగంగా పెరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రతివాద చర్యగా, A..M..L లేదా యాంటీ మనీ
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ మార్కెట్ విలువ 5.5 బిలియన్ డాలర్లకు తగ్గింది, అంటే ఇది దాని ప్రత్యర్థి జోమాటో కంటే చిన్నదిగా మారింది. జొమాటో మార్కెట్ విలువ 6.9 బిలియన్ డాలర్లు
కోవిడ్-19 తర్వాత డెబిట్ కార్డ్ వినియోగం చాలా తగ్గింది. దీనికి కారణం UPI ద్వారా పేమెంట్స్ చేసుకునే సౌలభ్యం అందరికీ అందుబాటులోకి రావడమే. అయితే పేమెంట్ అగ్రిగేటర్లు, వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ కంపెనీల నుంచి తమ..
డార్క్ ప్యాటర్న్లు లేదా మోసపూరిత నమూనాలు అనేది యాప్లు లేదా వెబ్సైట్లు వినియోగదారులను లేదా కొనుగోలుదారులను తాము ఆలోచించుకునే అవకాశం ఇవ్వకుండా తప్పనిసరిగా ఆ వస్తువులు లేదా సర్వీస్ ను తీసుకునే విధంగా..
భారతదేశంలో డిజిటల్ లోన్ మార్కెట్ వేగంగా పెరుగుతోంది. డిజిటల్ రుణాలు ఆర్థిక సంస్థలకు కొత్త బలాన్ని అందించాయి. ఇప్పుడు ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీరు దీన్ని గ్రాఫిక్స్ నుంచి అర్థం చేసుకోవచ్చు. 2022లో డిజిటల్ లెండింగ్ మార్కెట్ 270 బిలియన్ డాలర్లుగా..
వారిద్దరూ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారు వీరికి ఇంతకు ముందు క్రెడిట్ హిస్టరీ లేదు.వీరిలో సమీర్ లోన్ ను లెండర్ ఆమోదించారు. కానీ విక్రమ్ విషయంలో అలా జరగలేదు. ఈ విషయం తెలిసిన విక్రమ్ ఆశ్చర్యపోయాడు..
Debit Cards వాడకం బాగా తగ్గిపోతోంది. UPI పేమెంట్స్ పెరుగుతూ ఉండడం.. డబ్బును ఈజీగా ప్రెమెంట్స్ చేయగలిగే అవకాశం ఉండడం ఇందుకు కారణం
రాబోయే కాలంలో ఫిన్టెక్ కంపెనీలు బహుళ సేవలను అందించే వ్యాపార వృద్ధికి అవకాశం ఉంది. టైర్-2, టైర్-3 నగరాల్లోని ప్రజలు ఆర్థిక సేవలను
మళ్లీ, గత సంవత్సరం.. అంటే అక్టోబర్ 2023లో, KYC నిబంధనలను కొనసాగించకపోవడంతో.. RBI 5.39 కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది. గత వారం ఆర్బిఐ విధించిన ఆంక్షలతో పేటీఎం
ఈ సంఘటన వార్తల్లోకి రావడంతో, బ్యాంక్ చీఫ్ డిజిటల్ ఆఫీసర్ అఖిల్ హండా తన పదవికి రహస్యంగా రాజీనామా చేశారు.తరువాత, బ్యాంక్ MD, CEO దేబ్దత్ చంద్