సర్వే ప్రకారం, దేశంలోని అన్ని రాష్ట్రాలలో బీహార్ అత్యంత పేద రాష్ట్రంగా ఉంది, ఇక్కడ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ. 17,567 మాత్రమే. పేదరికంలో ఒడిశా రూ.18,519 నెలవారీ
గతంలోలాగే ఈసారి కూడా.. భారతీయ కుటుంబాలు జీవనోపాధి కోసమే పోరాడుతున్నారా? ఈ సర్వే ఈ వివరాలను చెబుతుంది. ఎంత మంది విలాసవంతమైన జీవనశైలికి చేరుకున్నారో తెలుస్తుంది.