Home > మ్యూచువల్ ఫండ్
బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థల ఫండ్స్ ప్రారంభించడానికి కొన్ని సంవత్సరాల క్రితం సెబీ అనుమతి ఇచ్చింది. మూలధనంలో 80 శాతం బ్యాంకుల్లో పెట్టుబడిపెడతాయి.
బ్యాంక్, PSU ఫండ్లు పబ్లిక్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడం సురక్షితం. డిఫాల్ట్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫండ్ రిస్క్ లేని పెట్టుబడులకు ప్రసిద్ధి
మనీ మార్కెట్ ఫండ్స్ ప్రాథమికంగా నగదు, నగదు సమానమైన పెట్టుబడులు పెడతాయి. మనీ మార్కెట్ సెక్యూరిటీలు గరిష్ఠంగా ఒక సంవత్సరం మెచ్యూరిటీతో ఉంటాయి.
ఏ రకమైన మ్యూచువల్ ఫండ్లో SIP పెట్టుబడి పెట్టడం మంచిది. ఈక్విటీలో పెట్టుబడికి SIP మంచి మార్గమా..
బ్యాంక్ డిపాజిట్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం మంచిదా.. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుదా..
షాట్ టర్మ్లో పెట్టుబడులు పెట్టేవారికి మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ మంచి ఎంపిక.. ఇందులో రిస్క్ కాస్త తక్కువ ఉంటుందట..
దాదాపు అన్ని బ్యాంకులు మ్యూచువల్ ఫండ్లను నిర్వహిస్తున్నాయి. మరి బ్యాంకులు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లను ఎందుకు నిర్వహిస్తాయో తెలుసా...
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పన్ను రాయితీ అందిస్తున్న ఏకైక ప్లాన్.
ELSS ఫండ్స్ పెట్టుబడి లక్ష్యం, రిస్క్ స్థాయిలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు. ELSSలో 3 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది.
డెట్ మ్యూచువల్ ఫండ్స్ కార్పొరేట్, ప్రభుత్వ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాలు వంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇచ్చే సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి.