బ్యాంక్లో అకౌంట్కైనా, పెట్టుబడి పథకనికైనా, ఇన్సూరెన్స్కైనా నామినీ కచ్చింతంగా ఉండాల్సిందే.. నామినీ ఉండడం వల్ల వారి తర్వాత సొమ్ము నామినీకి వస్తుంది..
అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల కోసం ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మంధన యోజన పథకం ప్రవేశ పెట్టింది. ఇందులో నెలకు రూ.50 కడితే రూ.3000 పెన్షన్