ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్టర్లు తీవ్ర అయోమయంలో పడిపోయారు. అసలు మార్కెట్ ఏ దిశలో వెళుతుందో వారికి అర్ధం కావడంలేదు.
ప్రస్తుతం బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేవారు ఎవరూ లేరు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. గోల్డ్ ఎక్స్ఛేంజి ట్రేడెడ్ ఫండ్స్ కూడా ఎక్కువ బం
ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఆభరణాలు, పెట్టుబడికి బలమైన డిమాండ్ కారణంగా, ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారం వినియోగమవుతో
స్టాక్ మార్కెట్ తో పాటు బంగారంపై చేసే ఇన్వెస్ట్మెంట్స్ పై కూడా పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పై మంచి రాబడి సంపాదించవచ్చు
సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో బంగారం నిల్వలను నిరంతరం పెంచుతున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా బంగారం డిమాండ్ను మరింతగా బలపరిచింది
బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలన్న పరిశ్రమల డిమాండ్ను ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించారు. దీంతో అందరూ సంతోషించారు. కానీ.
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటున్నాయి. ఇటీవలి నెలల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా ప్రపంచంలోని అన్ని సెంట్రల్ బ్యాంక్ల కంటే �
బంగారం ధర ఇటీవల రికార్డు స్థాయికి చేరుకుంది. చాలా కాలంగా భారత మార్కెట్లో ధరలు 10 గ్రాములకు 60 వేల రూపాయల వరకు ఉంటూ వస్తున్నాయి. ఈ పెరిగిన ధరల కారణంగా, దేశంలో బంగారం వినియోగంలో భారీ తగ్గుదల కనిపించింది.