షేర్ మార్కెట్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా షేర్ మార్కెట్ పడిపోతున్న పరిస్థితుల్లో ..
బ్యాంకింగ్ షేర్లు అంటే ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకింగ్ షెర్ల విషయంలో ప్రతిరోజూ వస్తున్న వార్తలే దీనికి కారణం. బ్యాంకింగ్ షేర్లు..
గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ లేదా షేర్లలో పెట్టుబడి ఏది మంచి రాబడి ఇస్తుంది అనే అంశంపై అగ్మాంట్ గోల్డ్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనీషా చినాని చెబుతున్నారు
ప్రస్తుతం వాతావరణం అంతా అనుకూలంగా లేదు. ఇటు పెట్టుబడులకు గానీ.. అటు వ్యవసాయ పరిస్థితులకు గానీ సరైనా వాతావరణ పరిస్థితులు లేవు. ఇటువంటప్పుడు ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ఈ విషయం పై జెఆర్ కే సెక్యూరిటీస్ సీఈవో సంతోష్ సింగ్ మనీ 9కు పలు సూచనలు అందించారు. అవేమిటో చూద్దాం..
పెద్ద కంపెనీలు ఢమాల్.. చిన్న కంపెనీల దూకుడు
ప్రతి త్రైమాసికం చివరలో కంపెనీలు తమ ఆర్ధిక ఫలితాలు ప్రకటిస్తాయి. ఇలా ప్రతి త్రైమాసిక ఫలితాల నుంచి కంపనీల పనితీరును గమనించి.. సరిగ్గా విశ్లేషించి పెట్టుబడులు పెడితే.. ఫలితానికి ఫలితానికి మధ్య కాలంలో మన ఇన్వెస్ట్ నుంచి చక్కని లాభాలు సాధించే అవకాశం ఉంటుంది..
అదానీ గ్రూప్ లోని ఈ కంపెనీల షేర్ల విషయంలో ఆందోళన చెందవద్దని షేర్ ఇండియా, వీపీ &రీసెర్చ్ హెడ్ రవి సింగ్ అంటున్నారు. రాబోయే 3 నుంచి 4 నెలల కాలంలో ఈ షేర్లను తీసుకోవచ్చని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇంకా అదానీ షేర్ల విషయంలో రవి సింగ్ ఏమన్నారో ఈ వీడియోలో చూడండి
ఏదైనా వ్యాపారాలు ఒక పరిధి దాటిన తరువాత వాటిని విభజించడం జరుగుతుంది. సాధారణంగా దీనిని డీమెర్జర్ అని పిలుస్తారు. అయితే, ఇప్పుడు చాలా కంపెనీలు డీమెర్జర్ వైపు చూడటం లేదు. ఎందుకు అలా జరుగుతోంది? ఈ విషయాన్ని Money9 వెబినార్ లో వివరించారు మంత్రి ఫిన్ మార్ట్ ఫౌండర్ అరుణ్ మంత్రి వివరించారు
వడ్డీ రేట్లు పెరిగినా రియల్ ఎస్టేట్ మార్కెట్లో ర్యాలీ కనిపిస్తోంది. ఈ ర్యాలీని చూసి రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించుకోవాలని మార్కెట్ నిపుణుడు సంతోష్ సింగ్ చెబుతున్నారు. పూర్తి వీడియో ఇక్కడ చూడండి.
వర్షాభావ పరిస్థితులు తీసుకువచ్చే ఎల్ నినో ప్రభావం దేశంలో ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్స్యూమర్ డ్యూరబుల్ కంపెనీలపై ఎటువంటి ప్రభావం ఉంటుందో షేర్ ఇండియా వీపీ-రీసర్చ్ హెడ్ డాక్టర్ రవి సింగ్ మనీ9 కు వివరించారు.